మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక�
ఆరు నూరైనా ఉమమాహేశ్వర ప్రాజెక్ట్ను నిర్మించి కృష్ణా నీటిని పారిచ్చి రైతుల పాదాలు కడుగుతామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో భూ�