ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచావతారాలు పెచ్చుమీరుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతి పనికి రేటు కట్టి వేధిస్తున్నారు. కొంత మంది అధికారుల తీరు... దొరికితే దొంగ అన్నట్లుగా మారింది. నీతులు వల్లిస్తూ టే�
రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) నిరుడు ఫిబ్రవరిలో17 కేసులు నమోదు చేసినట్టు డీజీ విజయ్కుమార్ తెలిపారు. వీటిలో 15ట్రాప్ కేసులు, 2 అసమాన ఆస్తుల కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.