Summer | ఈ వేసవి కాలంలో ఠారెత్తించే ఎండలకు తగ్గట్టుగానే.. ఎయిర్ కండీషనర్ల (ఏసీ) ధరలూ ఎగిసిపడటం ఖాయంగానే కనిపిస్తున్నది. రాబోయే సమ్మర్ సీజన్లో ఏసీల రేట్లు పెరుగుతాయని ఆయా సంస్థలు ఇప్పట్నుంచే సంకేతాలు ఇస్తున
జీఎస్టీ స్లాబ్లు మారితే ఏసీల ధరలు రూ.2,500 వరకు తగ్గే వీలున్నది. ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, త్వరలో ఈ స్లాబ్ను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతున్నది.