KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించే ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్'లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైకి వెళ్లనున్నారు. ‘సార్వత్రిక ఎన్నికలు-2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అ�