Dhanush Kalam | ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేదికగా మరో సంచలనం చోటు చేసుకుంది. భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కబోతుండగా.. ఈ బయోపిక్ను కేన్స్
‘కథాబలమున్న మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘రాజరాజ చోర’ మరోసారి రుజువు చేసింది’ అని అన్నారు అభిషేక్ అగర్వాల్. టీజీ విశ్వప్రసాద్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. శ్