అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘లలనా మధుర కలనా’అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్�
అభిరామ్వర్మ, సాత్వికా రాజ్ జంటగా బాలుశర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీతో’. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు హను రాఘవపూడి విడుదల చేశారు.