గత నలభై రోజులుగా వారికి వచ్చే వేతనాల్లో సగానికి తగ్గించి ఇస్తామని జీఓ రిలీజ్ చేసిన ప్రభుత్వంపై నిరసనగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లను పండగ రోజు అరెస్ట్ చేసి పోలీస�
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలను, సీపీఐ