రైతులకు ఏర్పడిన యూరియా సమస్యను నివారించాలని, రైతులందరికీ ప్రభుత్వమే యూరియా సరిపడా సరఫరా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు.