ఢిల్లీ మాజీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పాదయాత్రలో గందరగోళం నెలకొన్నది. శనివారం షేక్ సరాయ్ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తుండగా ఓ యువకుడు గుర్తు తెలియని ద్రవాన్ని ఆయన పైకి చల్లా
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.