ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారికి జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశా లు జారీ చేశారు. నిర్ణీత ధరల కంటే ఎక�
ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి తెగబడుతున్నారు. ఏ సర్వీస్కు ఎంత? అనే బోర్�
ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తండ్రి, భర్త పేరుతోపాటు పుట్టిన తేదీ కూడా తొలగిస్తూ, కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే కార్డుల్లో నమోదు చేస్తున్న ట్లు, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార �