blast at Syria mosque | శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో బాంబు పేలింది. ఈ సంఘటనలో 8 మంది మరణించారు. మరో18 మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుడుకు ఉగ్రవాదులు కారణమని ఆ దేశ మంత్రి ఆరోపించారు.
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది పరి�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చేలరేగిన హింసలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరణించిన వారిలో నలుగురు రైతులున్నారు. లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన�