భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి వందనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు వివిధ స్వచ్ఛంద సం�
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అయోమయం నెలకొన్నది. వివిధ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపించింది. దీంతో వేడుకల
ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి