గృహజ్యోతి’ లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా క
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలుత మొత్తం బిల్లును గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుందని సివిల్ సైప్లె అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ ధర రూ.955 ఉన్నది కా�
లబ్ధిదారు గ్యాస్ ఏజెన్సీకి కేవలం రూ.500 చెల్లిస్తే ఆయా ఏజెన్సీలు వారికి సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరప�