టెలికం రంగంలో కీలకంగా భావించే నెట్వర్క్ ఎక్విప్మెంట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని కేంద్రం 15 శాతానికి పెంచింది.
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
4.31 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ సేల్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం జూలై 26 నుంచి వేలం మొదలు అమ్మకానికి 72 గిగాహెట్జ్లపైనే న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త టెక్నాలజీ సందడి మొదలు కానున్నది. కేం�
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో Mi 11 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. షియోమీ త్వరలో ఎంఐ 11 లైట్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. లాంచ్ డేట్ను ఇంకా అధికారికంగా ప్ర