నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగ
భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో గరిష్ఠ