భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎండ దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో గరిష్ఠ
గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 20రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఉదయం 11గంటలు దాటితే ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �