భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �
ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన
భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు.. ఉదయం తొమ్మిది దాటితేనే భగ్గుమంటున్నాడు.. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 44 డ�