భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మ
గ్రేటర్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 24/7 గంటలు గస్తీ తిరుగుతూ ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను ఎప్పటికప్పుడు పరి�