చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ ప్రాథమిక సూత్రం శాసనసభ సాక్షిగా తీవ్ర పరిహాసానికి గురైంది. ప్రజా సమస్యలపై చర్చించి, ప్రజల హకులను కాపాడాల్సిన అత్యున్నత చట్టసభ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చే�
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దొరికిపోయిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతలపై అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రులు �
మార్పులు చేస్తాం.. 22ఏ జాబితా నుంచి విడిపించి భూ సమస్యలను పరిష్కరిస్తాం అని నమ్మించిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం విధానపరమైన లోపాలు, గందరగోళంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఏకపక్షంగా భూములను ని