నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిలో వాతావరణం కొంత చల్లబడినా.. ఉత్తరాదిలో అధిక ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వేడిగాలులు మరణ మృదంగం మ�
బీహార్లోని వివిధ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి 22 మంది మృతి చెందారు. జీవిత్పుత్రిక పండుగతో పాటు ఇతర ఘటనల్లో నదులు, చెరువుల్లో స్నానాలు చేస్తూ మునిగి 22 మంది మరణించారని అధికారులు తెలిపారు.