హైడ్రా, మూసీ ప్రక్షాళన, గాంధీ ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ తుగ్లక్ చర్యలతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే, ఇప్పుడు 22-ఏ రూపంలో మరో పిడుగుపడింది. భూములను కాపాడాల్సిన చట్టం.. భూయజమానులనే భయపెడుతున్నది. చట్టబ�
నిషేధిత జాబితా 22-ఏలో భూము లు ఉండి సమస్యలు ఉన్నవారు సంప్రదించేందుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించిన 18005994788 నంబర్ టోల్ ఫ్రీ కాదని, అది టోల్ ఫీ నంబర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధ�