భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిపుణులు అంచనావేస్తున్నారు. గత రికార్డులను 2024 సార్వత్రిక ఎన్నికలు బ్రేక్ చేస్తాయని వారు చెబుతున్నారు. భారత్లో ఈసారి ఎన్నిక�
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. లీటరు పెట్రోల్, డీజిల్ప�
2024 లోక్సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, వివాదాస్పద అంశాలను లేవనెత్తడం బీజేపీకి అలవాటేనని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిల�