చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వ
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
RBI | దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోటును మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? చాలా కాలం నుంచి ఆ నోట్లు కనిపించడం లేదు కదా? 2019 సంవత్సరం నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది ఆర్�
మాదాపూర్ : మాదాపూర్లోని కాకతీయహిల్స్ రహదారిలో బుధవారం రూ. 2 వేల నోట్లు కలకలం రేపాయి. స్థానికులు, వాహనదారులు రోడ్డుపై వెళ్తుండగా రహదారి ప్రక్కన పెద్ద ఎత్తున రూ. 2 వేల నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని తీసుక