వేల మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించబోతున్నామని ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 2.5 శాతం మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపి�
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర�