ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
17th Lok Sabha: యావత్ 17వ లోక్సభ సమావేశాల్లో 9 మంది ఎంపీలు నోరు విప్పలేదు. వాళ్లు ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. లోక్సభ డేటా ప్రకారం నోరు విప్పని వారి జాబితాలో ఎంపీలు సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నార�