అగ్రశ్రేణి జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య 2027 మార్చిలో జరుగబోయే 150వ వార్షికోత్సవ టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరింత సొబగులు అద్దుతోంది.
రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్లో ఏడు శాతం నిధులను కేటాయించామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ ప్ర భుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ�