బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ దుస్సాహసానికి పాల్పడింది. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు యత్నించి, పరాభవం ఎదుర్కొన్నది.
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. దీంత