ఖతార్లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్సీ) పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మృతిచెందగా, మరో 66 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది.
ముంబై తీర సమీపంలో బుధవారం ఓ ఫెర్రీపైకి నేవీ పడవ దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. 99 మందిని కాపాడినట్లు భారతీయ నేవీ తెలిపింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంజిన్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో నేవీకి చెం�