111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక న�
111 జీవో ఎత్తేయడంపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో ఈ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున�