విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. వ
టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కార్యాలయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మ�
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎడతెగని జాప్యానికి.. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. 2026 మార్చి 14 నుంచి పరీక్షలు జరుగనున్నాయి.