SSC Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది.
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప టెన్త్ పరీక్షల్లో 625/625 మార్కులు సాధించి అందరి అభినందనలు పొందుతున్నది. రైతు కుటుంబంలో జన్మించిన అంకిత మరింత బాగా చదువుకుని ఐఏఎస్ అధికారిగా దేశానికి