ఖమ్మం : యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలోవంద శాతం పూర్తి చేసిన జిల్లా యంత్రాంగాన్ని వైద్య సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పు�
Andaman Nicobar | కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అండమాన్ నికోబార్ దీవులు కొత్త రికార్డు సాధించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ దీవులు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు స్థానిక ప్రభుత్వాధికారులు తె�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. మహబూబ్ నగర్, నారాయణపేట రెండు జిల్లాలో ఇప్పటి వరకు 79 శాతం వాక్సిన్ పూర్తయిందన్నారు. అయితే వంద శాతం పూర్తి చేసేందుకు రోజుకు మహబూబ్ నగర్ జి�
అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ లక్షెట్టిపేట రూరల్ : కొవిడ్ -19 నివారణలో భాగం లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్న�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక గ్రామం వంద శాతం టీకాలు వేసిన తొలి గ్రామంగా రికార్డుకెక్కింది. కతువా జిల్లాలోని బొబియా గ్రామం ఈ ఘనత సాధించింది. బొబియా గ్రామంలోని ప్రజలంతా కరోనా టీకాలు తీసుకున్నారని హిరా�