ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతిచెందారు. విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రా ణ�
మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతావారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్ర�