ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | వట్పల్లి నుంచి దుద్యాల వరకు రూ.కోటి 58 లక్షలతో 3.2 కిలో మీటర్లు వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను బుధవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు.
క్షీరాభిషేకం| పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చే�
సంగారెడ్డి : రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ కాలకృత్యాలు తీసుకుంటానని చెప్పి పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. పరారైనా ఆ ఖైదీని సంగారెడ్డి పట్టణ పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి �