కాంబ్లే నాందేవ్ మృతి | దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు గురువారం జిల్లాలోని నార్నూర్ మండలం ఆయన స్వగ్రామమైన గుంజాలలో జరిగాయి.
మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఎజెండా. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రామ్మూర్తి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడో విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి తెలిపారు.
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధికారులన�
మంత్రి ఐకే రెడ్డి | అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
మంత్రి ఐకే రెడ్డి | దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని దేవాదాయ శాఖ మంత్రి ఇం
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.