ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి | మహబూబ్ నగర్- జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
మహబూబ్ నగర్ : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సంజీవయ్య కాలనీ, నల్లకుంటకు చెందిన కాంగ్రెస్ దాదాపు 100 మందికి
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర స్టడీ సర్క�