శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
రైతులు | కామారెడ్డి జిల్లా జుక్కల్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున జుక్కల్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
జూరాల ప్రాజెక్ట్| జూరాల ప్రాజెక్ట్కు ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే నీరకు కూడా తగ్గిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 76,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
భారీగా వరద| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క