మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.