టీ బ్రేక్: టీమ్ఇండియా 189/3

చెన్నై: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో ఆతిథ్య భారత్ నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కీలక సమయంలో అద్భుత శతకం సాధించిన రోహిత్ భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్నాడు. తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి భారత్ 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. రోహిత్(132) దూకుడుగా ఆడుతుండగా రహానె(36) ఆచితూచి ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్(0), పుజారా(21), విరాట్ కోహ్లీ(0) తొలి సెషన్లోనే పెవిలియన్ చేరారు.
A scintillating second session for #TeamIndia in the 2nd Test at The Chepauk.#TeamIndia 189/3 (Rohit 132*, Rahane 36*)
— BCCI (@BCCI) February 13, 2021
Scorecard - https://t.co/Hr7Zk2kjNC #INDvENG @Paytm pic.twitter.com/bblTCB5OnV
A wicketless session for England!
— ICC (@ICC) February 13, 2021
Rohit Sharma and Ajinkya Rahane share an unbeaten 103-run partnership to take India to 189/3 at tea on day one.#INDvENG | https://t.co/DSmqrU68EB pic.twitter.com/pF1obS4XrW
తాజావార్తలు
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్బుక్తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్కట్ సరిచేసిన వైనం