DC vs MI | ముంబై, ఢిల్లీ మధ్య జరగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచ్లో ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా.. 24 బంతుల్లో 38 పరుగులు చేసి బసిల్ బౌలింగ్లో ఇషాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పొవెల్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ మొత్తం ఐదు వికెట్లు కోల్పోయింది. 5 వికెట్ల నష్టానికి 9.4 ఓవర్లలో ఢిల్లీ 72 పరుగులు చేసింది. ఇంకా 62 బంతుల్లో ఢిల్లీ 106 పరుగులు చేయాల్సి ఉంది.
ICMYI: Bowling brilliance ft. Murugan Ashwin to get the wicket of Tim Seifert! 🔥🔥
Watch that delivery ▶️https://t.co/4LgK6flM97 #TATAIPL #DCvMI pic.twitter.com/U300CFC71N
— IndianPremierLeague (@IPL) March 27, 2022