గ్జియామెన్ (చైనా): ప్రతిష్టాత్మక సుదిర్మన్ బ్యాడ్మింటన్ ఫైనల్స్లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టుకు ఓదార్పు విజయం. గురువారం గ్రూప్ దశలో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్.. 3-2తో ఇంగ్లండ్ను ఓడించింది.
మహిళల సింగిల్స్లో అనుపమ 21-12, 21-16తో మియులిన్ను ఓడించి ఆరంభంలోనే ఆధిక్యం అందించింది. కరుణాకరన్ 18-21, 22-20, 21-13తో హ్యారీను చిత్తు చేశాడు.