నాగపూర్: ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారులకు భారీ జలక్ తగిలింది. అశ్విన్ జోరుకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట కట్టేస్తున్నారు. ఆస్ట్రేలియా 52 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకు 223 రన్స్ ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే. అయితే స్పిన్కు అనుకూలిస్తున్న నాగపూర్ పిచ్ను ఇండియన్ స్పిన్నర్లు వాడేసుకుంటున్నారు.ప్రస్తుతం క్యారీ, స్మిత్ క్రీజ్లో ఉన్నారు.
.@ashwinravi99 is on a roll! 🙌 🙌
Australia 4 down now as Renshaw departs!
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx#TeamIndia | #INDvAUS pic.twitter.com/Vd5qlG2bG0
— BCCI (@BCCI) February 11, 2023