బెంగళూరు: శ్రీలంక సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్కు అనూహ్య అవకాశం దక్కింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో పోరులో లంక యువ బౌలర్ పతిరణ గాయ పడటంతో మాథ్యూస్ను మెగాటోర్నీకి ఎంపిక చేశారు.
గురువారం ఇంగ్లండ్తో జరుగనున్న మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.