న్యూఢిల్లీ : అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవాలని ఎక్కువ మంది కస్టమర్లు కోరుకుంటారు. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫోన్ల ఎంపిక అంత సులభం కాకున్నా రూ. 25,000లోపు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లను అటూఇటూగా అందించే స్మార్ట్ఫోన్లు మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాయి.
5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, కండ్లు చెదిరే కెమెరా ఫీచర్లు, భారీ డిస్ప్లే వంటి ఫీచర్లతో పలు ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. రూ. 25,000లోపు ధరలో పోకో ఎక్స్5 ప్రొ మెరుగైన ఫీచర్లతో రూ. 22,999 నుంచి లభిస్తోంది.
ఇక 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా సెటప్తో రియల్మీ 10 ప్రొ, క్లీన్ అండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో మొటొరోలా ఎడ్జ్ 30 అందుబాటులో ఉన్నాయి. రూ. 25,000లోపు ధరలో లేటెస్ట్ ఫీచర్లతో రాజీపడకుండా ఈ ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
పోకో ఎక్స్5 ప్రొ
రియల్మీ 10 ప్రొ
వన్ప్లస్ నార్డ్ సీఈ2
మొటొరోలా ఎడ్జ్ 30