షాబాద్ : సీఎస్ సోమేశ్కుమార్ను ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కలిశారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో సీఎస్ సోమేశ్కుమార్ను కలిసిన మనోహర్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట నాయకులు తదితరులు ఉన్నారు.