ఈ ఫొటో చూశారా ! సంధ్య సమయాన ఆకాశం ఎరుపు, నీలివర్ణంలోకి మారడంతో సుందరంగా కనిపిస్తుంది కదా !! ఇటీవల నిర్మాణం పూర్తయిన బాలానగర్ ఫ్లైఓవర్పై కనిపించిందీ దృశ్యం. బాలానగర్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 2017లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రూ.387 కోట్లతో శంకుస్థాపన చేయగా.. మూడున్నర ఏళ్లకు నిర్మాణం పూర్తయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి