యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు సోమవారం రూ.7,07,583 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్ర ధాన బుకింగ్ ద్వారా 87,506, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 10,000, వీఐపీ దర్శనాలతో 36,900, సుప్రభా తం ద్వారా 300, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 2,800, వ్రతాలతో 10,500, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 14,240,
ప్రసాద విక్రయం ద్వారా 3,45,990, వాహనపూజల ద్వారా 13,100, టోల్ గేట్ ద్వారా 1,210, అన్నదాన విరాళం ద్వారా 15,834, సువర్ణ పుష్పార్చనల ద్వారా 63,640, యాదరుషి నిలయం ద్వారా 31,640, పాతగుట్ట నుం చి 8,370, గోపూజల ద్వారా 100, ఇతర విభాగాల ద్వారా 20,925 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 7,07,583 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.