హనుమకొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ చాంపియన్ షిప్-2024 టోర్నమెంట్ విజేతలకు కేటీఆర్ మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో ట్రోఫీ అందజేశారు. ఇందులో మొత్తం 40 జట్లు 51వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ టీమ్ మొదటి స్థానం, 58వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.