హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలను ప్రారంభిస్తున్న జేఎన్టీయూ వీసీపై చర్యలు తీసుకోవాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారపు శ్రీ కాంత్ డిమాండ్ చేశారు.
శనివారం రాష్ట్ర ఎ న్నికల ప్రధానాధికారి వికాస్రాజ్, సీఎస్ శాం తికుమారి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బు ర్రా వెంకటేశంకు వినతిపత్రాలు అందజేశారు.