మండుటెండల నుంచి కాస్త ఉపశమనం ! మొన్నటి దాక భగభగ మండిన సూరీడు కాస్త శాంతించాడు. రెండు రోజులుగా వాతావరణం సల్లగా మారింది. వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జనాలతో హైటెక్ సిటీలోని డాగ్ పార్క్ కూడా కళకళలాడిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా